ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పెంపుదల చేసి, ప్రజల వద్దకే నేరుగా అందిస్తున్నారని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అన్నారు. రణస్థలం మండలం కొండములగాం పంచాయతీ పరిధిలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా తొలివిడత పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి. పింఛన్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్