
ఎచ్చెర్ల: నేడు 39 పరీక్షా కేంద్రాల్లో పాలిసెట్
ఎచ్చెర్ల పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల ప్రవేశానికి సంబంధించి ఏపీ పాలీసెట్ 2025పరీక్షను బుధవారం 39కేంద్రాల్లో నిర్వహించనున్నారు జిల్లాలో టెక్కలి శ్రీకాకుళం డివిజన్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు జిల్లా నుంచి 11, 452మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఉంటుంది. పరీక్షల్లో నిమిషం నిబంధన అమలు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. జానకిరామయ్య చెప్పారు.