కిక్కిరిసిన బారువ సాగర తీరం

72చూసినవారు
సోంపేట మండలంలోని బారువ గ్రామ సమీపంలోని సాగర తీరం ఆదివారం జనాలతో కిక్కిరిసిపోయింది. జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా స్వామిని దర్శించుకునేందుకు భక్తులు బారువ కు అధిక సంఖ్యలో వచ్చారు. విచ్చేసిన భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా బారువ మెరైన్ పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సముద్రం లోపలకు ఎవరు వెళ్ళవద్దని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్