పలాస ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైన సంఘ సభ్యులు

70చూసినవారు
పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌతు శిరీషకు గురువారం రాష్ట్ర శ్రీశైన సంఘం టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు ఆమెను దుస్సాలువాతో సత్కరించారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆమెను రాష్ట్ర శ్రీశైన సంఘం అభినందించింది.

సంబంధిత పోస్ట్