భూకబ్జా పై మాజీ మంత్రి సమాధానం చెప్పాలి

54చూసినవారు
పలాసకాశీబుగ్గ మున్సిపాలిటీ 7వ వార్డులో చెరువును వైసీపీ నాయకులు కబ్జా చేశారని పలాస మున్సిపల్ టిడిపి పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు ఆరోపించారు. గురువారం చెరువు కబ్జా జరిగిన ప్రదేశంలో వారు మీడియాతో మాట్లాడుతూ, గత వారంలో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన హయాంలో భూ కబ్జా జరిగినట్టయితే జెసిబి తో తన సొంత ఖర్చులతో తొలగిస్తానన్నారని, కబ్జా అయిన ప్రాంతాన్ని తాము చూపించామని అన్నారు.

సంబంధిత పోస్ట్