పలాస ఎమ్మెల్యే గా స్వతంత్ర అభ్యర్థిని నిలబెడతాం

553చూసినవారు
పాలకులు మైనార్టీ కులస్తుల సమస్యలను పట్టించుకోవటం లేదని పలాస క్రిస్టియన్ మైనారిటీ న్యాయ సలహాదారు అనిల్ రాజ్ ఆరోపించారు. పలాసలో ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పాలకులు వస్తు, పోతున్నారు గాని తమ సమస్యలను తీర్చడం లేదని, అందుకే మైనారిటీ కులం నుండి ఎమ్మెల్యేగా పలాస లో స్వతంత్ర అభ్యర్థినీ ఎన్నికలలో నిలబెట్టడానికి సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :