ఈ నెల 18 నుంచి ఎల్సీడీసీ సర్వే

69చూసినవారు
ఈ నెల 18 నుంచి ఎల్సీడీసీ సర్వే
ఈ నెల 18వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు 15 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎల్సీడిసీ-24 సర్వే నిర్వహించాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్ తెలిపారు. కోటబొమ్మాళి మండలం నిమ్మాడ పీహెచ్సీని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు, పురుష కార్యకర్తలు ఒక టీంగా ఏర్పడి ఉదయం 7 నుంచి 9 వరకు ఇంటింటా సర్వే నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్