జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో పోలవరం విద్యార్థిని ప్రతిభ

85చూసినవారు
జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో పోలవరం విద్యార్థిని ప్రతిభ
టెక్కలి మండలం పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె. జాహ్నవి జిల్లాస్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకుందని ప్రధానోపాధ్యాయులు మరియు డిప్యూటీ విద్యాశాఖాధికారి పి. విలియమ్స్ గురువారం తెలిపారు. అలాగే డిబేట్ లో పి. దేవి, బి. లావణ్య తృతీయ స్థానంలో నిలిచారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర @2047 పోటీలు నిర్వహించిందన్నారు.

సంబంధిత పోస్ట్