ఎర్రన్నాయుడికి నివాళులు అర్పించిన బాబాయి, అబ్బాయిలు

56చూసినవారు
కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా శ్రీకాకుళం జిల్లాకి వస్తున్న సందర్భంగా రణస్థలం మండలం, పైడిభీమవరంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఎన్. డి. ఏ కూటమి నాయకులు సోమవారం ఘనంగా స్వాగతం పలికినారు. అనంతరం రణస్థలం జాతీయ రహదారి ప్రక్కన ఉన్న కింజిరాపు ఎర్రన్నాయుడి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించినారు.

సంబంధిత పోస్ట్