డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

64చూసినవారు
డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎచ్చెర్లలోని డా. బిఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు. డిగ్రీ ఆరో సెమిస్టర్కు 9, 832 మంది విద్యార్థులకు గాను 9, 777 మంది (99. 44 శాతం) ఉత్తీర్ణత సాధించారని వర్సిటీ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ వివరాలను వెల్లడించారు. బీఈడీ మూడో సెమిస్టర్లో 1, 027 కి 875 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్