ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకుల సమావేశంలో ఎంపీ

58చూసినవారు
న్యూఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ముఖ్య నాయకులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ ఎన్డీఏ కూటమి సమావేశంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వారితో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేత, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని, కూటమి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షునిగా మోడీని ఎన్నుకున్నారు.

సంబంధిత పోస్ట్