రాష్ట్ర మంత్రిని కలిసిన విజయనగరం ఎంపీ

54చూసినవారు
రాష్ట్ర మంత్రిని కలిసిన విజయనగరం ఎంపీ
రాష్ట్ర సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు, సెర్ప్, ఎన్నారై సాధికారత సంబంధాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ను విజయనగరం టీడీపీ ఎంపీ, ఎచ్చెర్ల టీడీపీ సీనియర్ నేత కలిశెట్టి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం కలిసి, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్