Apr 06, 2020, 11:04 ISTకరోనా పై సమరంApr 06, 2020, 11:04 ISTనరసన్నపేట:కరోనా నివారణ లో బాగంగా పట్టణంలో సోమవారంహైపో క్లోరైడ్ ద్రావణము నరసన్నపేట ఫైర్ సిబ్బంది పిచికారి చేసినారు.తాసిల్దారు ప్రవల్లిక ప్రియ, ఈవోపీఆర్డీ రవికుమార్, ఈవో మోహన్ బాబు తదితరులు పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
May 07, 2024, 05:05 IST/జగిత్యాలజగిత్యాలఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే సమావేశంMay 07, 2024, 05:05 ISTజగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి, కండ్లపల్లి గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి పార్లమెంటు అభ్యర్థి బాజీ గోవర్ధన్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు. వారి వెంట మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.