ఎమ్మెల్యేని కలిసిన పలాస ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం

69చూసినవారు
ఎమ్మెల్యేని కలిసిన పలాస ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం
పలాస ప్రెస్ క్లబ్ సభ్యులు శనివారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు టిడిపి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కార్యవర్గం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్యే కలిసి కార్యవర్గం సభ్యుల పరిచయము చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజంలో జరిగే విషయాలను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు చేరవేయాలని ఆమె కోరారు.

సంబంధిత పోస్ట్