ఐఐఐటి ఫలితాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల విజయకేతనం

61చూసినవారు
ఐఐఐటి ఫలితాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల విజయకేతనం
ఐఐఐటి 2024 ఫలితాలలో పలాస ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అద్భుతాలను సృష్టించారనీ శుక్రవారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాశరథి విలేకరులకు తెలిపారు. 2024లో ఐఐఐటి ఫలితాల్లో ఏకంగా తమ పాఠశాల విద్యార్థులు 13 సీట్లు సాధించారని తెలిపారు. ఐఐటిలో ఎంపికైన విద్యార్థులకు ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు టి. చిట్టిబాబు, పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యేతర సిబ్బంది, పాఠశాల తల్లిదండ్రులు కమిటీ అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్