కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ మంత్రి సిదిరి

74చూసినవారు
కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ మంత్రి సిదిరి
పలాస మండలం కిష్టుపురం గ్రామంలో టీడిపి నాయకులు ఇటీవల ఎంపీటీసీ గొండు మోహనరావుపై దాడి చేసారు. ఈ విషయం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకొని గాయపడిన వైసిపి ఎంపీటీసీకి 50, 000 రూపాయల చెక్కును పలాస నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జ్ డాక్టర్ సిదిరి అప్పలరాజు చేతుల మీదుగా శనివారం పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ కార్యకర్తలకు నాయకులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్