త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థికి అభినందన

59చూసినవారు
త్రిబుల్ ఐటీ కి ఎంపికైన విద్యార్థికి అభినందన
మెళియాపుట్టి మండల కేంద్రంలోని రాజావీధికి చెందిన గుంటుకు హేమసుందర్ కొసమాల జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యాడు. విద్యార్థిని పాతపట్నం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అనపాన రాజ శేఖర రెడ్డి ఆదివారం సత్కరించారు. తల్లిదం డ్రులు స్వప్న, జగదీశ్వరరావును అభినందించారు. పలువురు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ట్రిపుల్ ఐటీకి ఎంపికయ్యారు. వీరికి ఉపాధ్యా యులు, విద్యావేత్తలు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్