త్రిబుల్ ఐటీ సాధించిన విద్యార్థికి సత్కారం

59చూసినవారు
త్రిబుల్ ఐటీ సాధించిన విద్యార్థికి సత్కారం
మెలియాపుట్టి గ్రామానికి చెందిన గుంటుకు జగదీశ్వరరావు, స్వప్నల తనయుడు గుంటుకు హేమసుందర్ కు పాతపట్నం ఏఎంసీ మాజీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి అభినందించారు. ఇటీవల హేమ సుందర్ త్రిబుల్ ఐటీ కి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ. దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. చక్కటి ప్రతిభ కనబరిచి త్రిబుల్ ఐటీ కి ఎంపిక కావడం గర్వకారణం తెలిపారు. తల్లిదండ్రులను సైతం అభినందించారు.

సంబంధిత పోస్ట్