పాతపట్నం ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన ప్రజలు

64చూసినవారు
పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు నియోజకవర్గ ప్రజలు నాయకుల అభిమానులు ఆదివారం ఘన స్వాగతం పలికారు. ఇటీవల మొదటిసారి అసెంబ్లీలో ఆయన అడుగుపెట్టి నియోజకవర్గానికి వచ్చిన నేపథ్యంలో నవతల జంక్షన్ నుంచి పాతపట్నం వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో ఆయనకు ఆహ్వానం పలికారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని మామిడు గోవిందరావు అన్నారు.

సంబంధిత పోస్ట్