ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వం ద్యేయం

64చూసినవారు
ప్రజాసంక్షేమమే కూటమి ప్రభుత్వం ద్యేయమని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు తెలిపారు. సోమవారం హిరమండలం మండలంలోని గొట్ట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. మంచి ప్రభుత్వం కరపత్రాలు పంపిణీ చేశారు. ఇంటికి స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ టి.మేనక, మండల ప్రత్యేక ఆహ్వానితులు టి. తిరుపతిరావు, ఎంపీడీవో శైలజ, తహసీల్దారు వెంకటరమణ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్