May 12, 2024, 11:05 IST/కరీంనగర్
కరీంనగర్
పోలింగ్ స్టేషన్ కు తరలివెళ్తున్న సిబ్బంది
May 12, 2024, 11:05 IST
రేపటి ఎన్నికలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2194 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన ఈవీఎం మెషీన్లు, సామాగ్రిని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి తీసుకొని తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ కు సిబ్బంది తరలివెళ్లారు. పోలింగ్ స్టేషన్లు కు వెళ్ళే సిబ్బందికి తమ తమ రూట్లో అధికారులు రవాణా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.