గిల్, పంత్ సెంచరీలు.. బంగ్లాదేశ్ టార్గెట్ 515

79చూసినవారు
గిల్, పంత్ సెంచరీలు.. బంగ్లాదేశ్ టార్గెట్ 515
భారత యంగ్ ప్లేయర్స్ శుభ్‌మన్ గిల్(119), రిషభ్ పంత్(109) సెంచరీలతో మెరవడంతో బంగ్లాదేశ్ ముందు భారత్ 515 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇవాళ మూడో రోజు లంచ్ బ్రేక్ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌‌ను 287/4 పరుగుల వద్ద డిక్లేర్డ్‌ చేసింది. దీంతో భారత్ ఆధిక్యం 514 పరుగులకు చేరింది. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 376 పరుగులు చేయగా.. బంగ్లాదేశ్‌ 149 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్