బోరుభద్ర వీధుల్లో ఆధ్యాత్మిక భజన పాటలు

56చూసినవారు
సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామంలో ఆచల పరిపూర్ణానంద సద్గురు స్వామివారి భక్త జన బృందం జెండాలు పట్టుకొని గురువారం అన్ని వీధుల్లో భజన పాటలతో తిరిగారు. ఇచ్చాపురం నుండి అయోధ్య స్వామి పీఠం వరకు పాదయాత్రలో భాగంగా నరసన్నపేట సద్గురు పీఠాధిపతి ముద్దపు రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. భక్తి భావంతో తల్లి తండ్రులును గౌరవిస్తూ , పేదవారికి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్