టీడీపీ అభ్యర్థి భార్యపై రాళ్ల దాడి

58చూసినవారు
టీడీపీ అభ్యర్థి భార్యపై రాళ్ల దాడి
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఉద్రికత్త చోటు చేసుకుంది. టీడీపీ అభ్యర్థి బీసీ జనార్ధన్ రెడ్డి భార్య ఇందిరమ్మపై రాళ్ల దాడి జరిగింది. వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కుమారుడు కాటసాని ఓబుల్ రెడ్డి ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.