వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు వీరే

52చూసినవారు
వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు వీరే
వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. రీజనల్ కో ఆర్డినేటర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయా జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి అనంతపురం, నెల్లూరు జిల్లా-పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఉమ్మడి కడప, కర్నూలు-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉమ్మడి ప్రకాశం జిల్లా-కారుమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి చిత్తూరు, గుంటూరు-వైవీ సుబ్బారెడ్డి, ఉభయ గోదావరి జిల్లాలు- బొత్స సత్యనారాయణ, ఉమ్మడి కృష్ణా- ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, విశాఖ, శ్రీకాకుళం విజయనగరం-విజయసాయిరెడ్డి.

సంబంధిత పోస్ట్