23న ఏపీ కేబినెట్ భేటీ

78చూసినవారు
23న ఏపీ కేబినెట్ భేటీ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ మరోసారి భేటీ కానుంది. ఈ నెల 23న సమావేశం కానుంది. కేబినెట్‌లో తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించిన ప్రతిపాదనలను ఈ నెల 21న సాయంత్రం 4 గంటల్లోపు పంపించాలని అన్ని శాఖలను సీఎస్ నీరబ్‌కుమార్ ఆదేశించారు. ఈ సమావేశంలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్