వైఎస్ఆర్ ని తిట్టిన వారికి వైసీపీలో పెద్దపీట: షర్మిల (వీడియో)

50చూసినవారు
రేపల్లెలో జరిగిన బహిరంగసభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ 'అసెంబ్లీ లో ఆన్ రికార్డ్ వైఎస్సార్ తాగుబోతు అని తిట్టాడు బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ ని విజయమ్మ చంపించింది అన్నాడు. వైఎస్ఆర్ ను బండబూతులు తిట్టిన బొత్స జగన్ కి తండ్రి సమానులట! ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు.. గొడ్డలిపోటు కి గురైన వాళ్ళు జగన్ కి ఏమీ కారు. రోజా, విడదల రజిని వీరంతా కూడా వైఎస్ఆర్ ను తిట్టినవారే, జగన్ వారికే వైసీపీలో పెద్ద పీట వేశారు' అని విమర్శించారు.