బెంగళూరులో నీడ మాయం (వీడియో)

70చూసినవారు
కర్ణాటక రాజధాని బెంగళూరులో జీరో షాడో కనిపించింది. నగర వాసులను అలరించింది. బెంగళూరు నగరంలో నీడ కనిపించకుండా దాదాపు ఆరు నిమిషాల పాటు ఉంది. ఈరోజు మధ్యాహ్నం 12.17 గంటల నుంచి 12.23 గంటలవరకూ జీరో షాడో ఉంది. నీడ కనిపించకుండా పోయే ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించేందుకు అనేక మంది ఆసక్తి కనపర్చారు. ఏడాదిలో రెండు వేర్వేరు సమయాల్లో సూర్యుడు భూమికి నిటారుగా వస్తాడని అస్ట్రోనామికల్ సొసైటీ ఆఫ్ ఇండియా చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్