జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
జిల్లా అభివృద్ధి సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ( దిశ) సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంవీ థామస్ శనివారం పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన నిధుల్లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి వినియోగించి పల్లెలకు ప్రగతి బాటలు వేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ , జడ్పీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్