ప్రయాణికులకు బహుమతులు అందజేసిన ఆర్టీసీ డిఎం

82చూసినవారు
ప్రయాణికులకు బహుమతులు అందజేసిన ఆర్టీసీ డిఎం
ప్రయాణికులు ఆర్టీసీలో బస్సుల్లో ప్రయాణించడానికి మొగ్గు చూపాలని పుంగనూరు డిపో మేనేజర్ సుధాకరయ్య తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు డిపో నుంచి పలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారిని లక్కీడిప్ ద్వారా ఎంపిక చేసి శుక్రవారం బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అనూష, శ్రీలత, సత్యనారాయణకు బహుమతులు అందజేశారు. ప్రయాణికులు గిఫ్ట్ స్కీం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్