బొబ్బిలి శ్రీ లక్ష్మీ జ్యుయలర్స్ బంగారం షాపుల్లో అక్రమాలు

2962చూసినవారు
బొబ్బిలి మండలం కోమటిపల్లి కి చెందిన సత్తి జయమని అనే వృద్ధురాలు 5 నెలల క్రితం బొబ్బిలి పట్టణం చిన్న బజార్ శ్రీ లక్ష్మీ జ్యుయలర్స్ బంగారం షాప్ లో 40వేలు పెట్టి చెవులోనికి ముక్కులో కమ్ములు కెడియం బంగారం కొన్నానని అవి లూజుగా ఉన్నాయని మార్చాలని వెళితే ఆ బంగారం కాకుండా నకిలీ బంగారు ఇస్తున్నట్లు ఆమె పోలీస్ స్టేషన్ దగ్గర లబోదిబోమని వృద్ధురాలు ఏడవడం చేశారు.

ట్యాగ్స్ :