రైల్వే గేట్ మరమ్మత్ రాకపోగా నిలిపివేత
బొబ్బిలి మండలం దిబ్బగుడి వలస గ్రామం వద్ద ఉన్న గేటు దగ్గర రైల్వే పనులు మరమ్మత్తులు గత వారం రోజులుగా అవుతున్న సందర్భంగా ఎటువంటి వాహనాలు రాకపోకలు నిలిచిపోయి అందు కారణంగా ప్రయాణికులు ఇబ్బందికి గురవుతున్నారు. తక్షణ సంబంధిత అధికారులు స్పందించి పరమతులు సరవేగంగా నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.