సమర్థవంతంగా గ్రామసభలు జరపాలి

79చూసినవారు
ఉపాధి హామీ పథకం సామాజిక తనిఖీ గ్రామ సభలు సమర్థవంతంగా నిర్వహించాలని ఆ పథకం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక తనిఖీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సభలలో ఉపాధి పథకం పనులతో పాటు పింఛన్లు, పంచాయతీరాజ్ పనులపై తనిఖీ చేయాలన్నారు. ఎంపీడీవో జయంతి ప్రసాద్, జడ్పిటిసి గార తౌడు, ఏపీవో సిహెచ్ రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్