700 మద్యం బాటిళ్లు ధ్వంసం

65చూసినవారు
700 మద్యం బాటిళ్లు ధ్వంసం
బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండల పోలీస్ స్టేషన్ ఆవరణంలో గతంలో పట్టుకొనబడిన 62 ఎక్సైజ్ కేసులలో పట్టుబడిన కూడా సుమారుగా 700 మద్యం బాటిళ్లను బుధవారం ధ్వంసం చేశారు. ఏఈఎస్, సెబ్ విజయనగరం మరియు తెర్లం ఎస్ఐ బి. సాగర్ బాబు, తెర్లం, ఇంచార్జ్ బాడంగి పిఎస్ వారి సమక్షంలో స్టేషన్ పరిసరాల్లో ధ్వంసం చేయడమైనది.