మహిళలపై పెరుగుతున్న హింస

51చూసినవారు
మహిళలపై పెరుగుతున్న హింస
క్రూరం... దారుణం... ఆటవికం... అంటూ కోల్‌కతా దుర్ఘటన పట్ల యావద్దేశమూ గొంతెత్తింది. ఈ ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారిస్తున్నది. ఈ సమయంలోనే మహారాష్ట్రలోని బాద్లాపూర్‌లో ఇద్దరు మైనర్‌ అమ్మాయిలపై, అస్సాం రాజధాని గౌహతిలో విద్యార్థినిపై, హిమాచల్‌ ప్రదేశ్‌లో నర్సింగ్‌ విద్యార్థినిపై అత్యాచారాలు జరిగాయి. ‘వి వాంట్‌ జస్టిస్‌’ అని ప్రదర్శనలో అరచిన ఆడబిడ్డల గొంతుల తడారక ముందే ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్