పంట ఈ కేవైసీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి

60చూసినవారు
పంట ఈ కేవైసీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జెసి
విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గరుడబిల్లి గ్రామంలో బుధవారం నిర్వహిస్తున్న పంట ఈ కేవైసీ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులందరికీ ఈకేవైసీ చేయించాలని ఆదేశించారు. ఈ మేరకు సిబ్బందికి సూచనలు చేశారు. ఏ. డి. ఏ మహారాజన్, ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్