Mar 31, 2024, 15:03 IST/ఖానాపూర్
ఖానాపూర్
సోదర భావాన్ని పెంపొందిస్తాయి
Mar 31, 2024, 15:03 IST
పండుగలు ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందిస్తాయని యువ నాయకులు జయచంద్ర అజ్మీర అన్నారు. ఆదివారం ఉట్నూరు పట్టణంలోని లక్కారం గ్రామ నవోదయ నగర్ లో ఉన్న మసీదులో రంజాన్ ఉపవాస దీక్ష చేస్తున్న ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. పండుగలు ప్రజల మధ్య ఐక్యతను పెంచుతూ సోదర వైభవాన్ని పెంపొందిస్తాయని, ప్రజలు పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.