నేటి నుంచి ఏపీలో ‘పల్లె పండుగ’

70చూసినవారు
నేటి నుంచి ఏపీలో ‘పల్లె పండుగ’
ఏపీలో సోమవారం నుంచి ‘పల్లె పండుగ’ కార్యక్రమం ప్రారంభం కానుంది. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా రూ.4,500 కోట్లతో చేపట్టే 30 వేల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ నెల 20 వరకు కొనసాగే ఈ వారోత్సవాల్లో 30 వేల పనులకు శంకుస్థాపన చేసి, సంక్రాంతి లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Job Suitcase

Jobs near you