ఆలయానికి పోటెత్తిన భక్తులు

73చూసినవారు
ఆలయానికి పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి జాగరణ అనంతరం శనివారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని శ్రీ నీలకంఠేశ్వరస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. పురోహితులు బద్రి ఆధ్వర్యంలో శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్