రాజం సబ్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న ధర్నా

82చూసినవారు
రాజం సబ్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న ధర్నా
బుచ్చయపేట మండలం రాజం సబ్ స్టేషన్ వద్ద 3వ రోజు శనివారం కూడా ధర్నా కొనసాగింది. షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగం కోసం రోడ్డు ఎక్కిన మృతుడు రొంగలి నరసింగరావు కుటుంబాన్ని ఆదుకోవాలని కుటుంబ సభ్యులు 9 సంవత్సరాలు పాటు విధులు నిర్వహించిన ఆర్. భీమవరం గ్రామనికి చెందిన మృతుడు రొంగలి నరసింగరావు భార్య రామలక్మికి అండగా ఆర్ భీమవరం నాయకులు, నీలకంఠ పురం ప్రజలు పాల్గొన్నారు. తమను కాదని వేరేవారికి ఉద్యోగం ఇవ్వడం బాధాకరమన్నారు.

సంబంధిత పోస్ట్