ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం

75చూసినవారు
ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం
గత ప్రభుత్వంలో దగా పడిన ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గం 69, 70, 71వ వార్డుల్లో ఆదివారం నిర్వహించిన 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్