ముఖ్య మంత్రి జగన్ బుధవారం ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈమేరకు పలువురు అధికారులు, వైసీపీ ముఖ్య నాయకులు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని విశాఖ శారదాపీఠానికి చేరుకుని రాజ శ్యామల అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసారు.