ఒడిశాలో రాజశ్యామల ఆలయం

83చూసినవారు
ఒడిశా రాష్ట్రం జర్సుగూడలో నూతనంగా రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. అక్కడి ఎమ్మెల్యే దీపాలి ఆధ్వర్యంలో దివంగత నభా కిషోర్ దాస్ కుటుంబం నిర్మించిన ఆలయంలో బుధవారం ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి చేతులమీదుగా మీదుగా ప్రతిష్టాపనోత్సవాన్ని నిర్వహించారు. దీనికోసం స్వరూపానందేంద్ర స్వామి విశాఖ నుండి జర్సుగూడ వెళ్ళారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్