మొదలైన పదో తరగతి పరీక్షలు

1580చూసినవారు
మొదలైన పదో తరగతి పరీక్షలు
విశాఖ నగరంలో 26, 292 మంది పదో తరగతి విద్యార్థులకు 113 పరీక్ష కేంద్రాలలో మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. నేటి నుండి ఏప్రిల్ 18వ తారీకు వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. నగరంలో పదవ తరగతి చదువుతున్న పిల్లల పేరెంట్స్ పిల్లలతో వారికి కేటాయించిన ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లి దగ్గరుండి వారి రూమ్ నంబర్స్ చూసి లోపలికి పంపి ఇటువంటి ఒత్తిడిలకు గురికాకుండా ఎక్సమ్ రాయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్