కే జి హెచ్ లో సమస్యల అభివృద్ధిపై సమీక్ష చేస్తున్న మంత్రి

75చూసినవారు
కే జి హెచ్ లో సమస్యల అభివృద్ధిపై సమీక్ష చేస్తున్న మంత్రి
విశాఖ నగరంలోని కేజీహెచ్ లో వైద్యాధికారులతో సోమవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్ యాదవ్ సమావేశం నిర్వహించి అభివృద్ధి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మంత్రితో పాటు విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం.శ్రీ భరత్, శాసనసభ్యులు పి. శ్రీనివాసరావు, పి. విష్ణుకుమార్ రాజు, జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంద్ర ప్రసాద్ కేజీహెచ్ సూపర్డెంట్ శివానంద్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్