గిరిప్రదక్షిణ విజయవంతంలో అధికారులు సేవలు భేష్‌

75చూసినవారు
విశాఖ జిల్లా సింహాచలం గిరి ప్రదక్షిణ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన జిల్లా అధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలుపుతున్నానని మాజీ అడవి వరం సర్పంచ్‌ పాశర‍్ల ప్రసాద్‌ శనివారం పేర్కొన్నారు. గిరి ప్రదక్షణ ఉత్సవాన్ని అతి వైభవంగా నిర్వహించినందుకు విశాఖ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సింహాచలం దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి, పోలీస్ కమిషనర్ బాగ్చి, అధికారులకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్