తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం వినియోగం ఎక్కువ

79చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లోనే మద్యం వినియోగం ఎక్కువ
తెలుగు రాష్ట్రాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ విభాగం నిపెప్ తాజాగా వెల్లడించింది. తెలంగాణలో వార్షిక సగటు తలసరి వినియోగం రూ.1,623 ఉండగా.. ఏపీలో రూ.1,306గా ఉందని పేర్కొంది. ఆ తర్వాత స్థానాల్లో పంజాబ్ (రూ.1,245), ఛత్తీస్‌గడ్ (రూ.1,227), ఒడిశా (రూ.1,156) ఉన్నాయని వెల్లడించింది. మద్యంపై వస్తున్న ఆదాయం రాష్ట్రాలకు మూడో అతిపెద్ద ఆదాయ వనరుగా ఉందని తెలిపింది.

సంబంధిత పోస్ట్