జీతం ఇవ్వని ప్రభుత్వం ప్రభుత్వమే కాదు

73చూసినవారు
గతంలో ఉద్యోగులకు జీతం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు అన్నారు ఈ సందర్భంగా మంగళవారం అండ్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని అవాంతరాలు ఉన్న ఒకటవ తారీఖునే జీతం వేయడం అందరిని ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసిందని అన్నారు. అలాగే చంద్రబాబు ఢిల్లీ పర్యటన విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్