మావుళ్ళమ్మ అమ్మవారి ఊరేగింపునకు సిద్ధమైన రథం

67చూసినవారు
మావుళ్ళమ్మ అమ్మవారి ఊరేగింపునకు సిద్ధమైన రథం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వేంచేసి ఉన్న శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో గురువారం మావుళ్ళమ్మ అమ్మవారి జేష్ట మాస జాతర మహోత్సవం సందర్భంగా మావుళ్ళమ్మ అమ్మవారి ఊరేగింపును దేవస్థానం అధికారులు పూల అలంకరణతో రథం తయారుచేసి ఆలయ ప్రాంగణంలో సిద్ధంగా ఉంచారు.

సంబంధిత పోస్ట్