గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 90% వృద్ధి చెందింది: ప్రధాని మోదీ

51చూసినవారు
గత పదేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ 90% వృద్ధి చెందింది: ప్రధాని మోదీ
గత పదేళ్లలో ప్రపంచం కంటే అధిక వృద్ధి సాధించామని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 35% వృద్ధి చెందితే, అదే సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ 90% వృద్ధి చెందిందని ప్రధాని తెలిపారు. ఈటీ వరల్డ్ లీడర్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఇది భారత్ సాధించిన స్థిరమైన వృద్ధి అని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. సంస్కరణ, ప్రదర్శన, పరివర్తన' అనేది తమ సూత్రమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్